Tuesday 24 October 2017

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి దేవినేని ఉమ

పోలవరం ప్రాజెక్టును మంత్రి దేవినేని ఉమ సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులపై కేంద్ర జలవనరుల శాఖ నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. తొలిసారి పర్యటనకు వచ్చినప్పుడు చేసిన సూచనల ప్రకారం.. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నిపుణుల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఎల్లుండి ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశ అవుతామని దేవినేని ఉమ చెప్పారు

water management services

BESTSELLER NO. 1 Convention Management and Service James R. Abbey (Author) English (Publication Language) 663 Pages - 08/25/2016 (...